padyam-hrudyam

kavitvam

Monday, October 22, 2012

సరసాహ్లాదిని

నన, నీనీ, నును, నేనే  -  ఈ పదాల నుపయోగించి భారతార్థంలో పద్యం వ్రాయాలి:

ననరు బోడి నీవేనటే నన్ను వలచి
వచ్చితివి భామి నీ నీదు వలపు సింహ
బలుని ముంచెత్తె నునుసిగ్గు వలదు చాలు
కలికి నేనేగదా రమ్ము కౌగిలిమ్ము.

No comments: