padyam-hrudyam

kavitvam

Saturday, October 20, 2012

సరసాహ్లాదిని

" పోరా,  తేరా, రారా, సారా "   ఈ పదాలను పాదాదిలో నుపయోగించి భారతార్థంలో పద్యం చెప్పాలి.

పోరాదు కృష్ణ జోలికి
తేరా దగదోయి  సభకు ధృతరాష్ట్ర !  సుతున్
రారాజు నాపవలె మన-
సారా యోచింపు మనెను సంజయు డంతన్.

No comments: