padyam-hrudyam

kavitvam

Friday, October 26, 2012

సరసాహ్లాదిని


సమస్య:  దుర్వినయంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.


ఓర్వగ లేక సోదరుల యోర్మిని కూర్మిని మెచ్చలేక తా
నేర్వక ధర్మబుద్ధి కురునేత సుయోధను డొందె నాశమున్
గర్వము ద్రోహమున్ గరపు కర్ణుని మైత్రికి బద్ధుడై కటా
దుర్వినయంబునన్ మనసు దోచెడి వారు హితైషులే కదా.

No comments: