padyam-hrudyam

kavitvam

Saturday, November 3, 2012

సరసాహ్లాదిని


"రాకు - పోకు - తేకు - మేకు" ఈ    పదాలను ఉపయోగించి భారతార్థంలోపద్యం చెప్పాలి .

రాకుమారుల మధ్య స్పర్థలు రాజ్యలక్ష్మికి చేటగున్
పోకు పోరుకు నాశనమ్మగు పొందు మేలు సుయోధనా
తేకు మచ్చను తొల్లి పెద్దల దివ్య కీర్తికి పాపమౌ
మేకువై మన వంశ కుడ్యపు మేలు బాపకు మూర్ఖతన్.

No comments: