padyam-hrudyam

kavitvam

Saturday, September 29, 2012

సరసాహ్లాదిని

సమస్య :
గురువును దీవింప గల్గు కోటి శుభంబుల్.

పూరణ : 
గురువే మాతా పితరులు
గురువే దైవమ్ము ధనము కొల్వుము వత్సా
గురుతర భక్తి శ్రద్ధల
గురువును దీవింప గల్గు కోటి శుభంబుల్.













 


 


 

2 comments:

గోలి హనుమచ్చాస్త్రి said...

ఆర్యా ! నలు"గురు" మెచ్చుట "కందము"గా నున్న పద్యం చెప్పారు.. బాగుంది.

మిస్సన్న said...

హనుమచ్చాస్త్రి గారూ ! మీ ప్రశంస యెంతో ఆహ్లాదాన్నిచ్చింది.